ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ ! | Telugu News
500, 1000రూ లకు గుడ్ బై చెప్పిన మోడీ ప్రభుత్వం !!!-భారత్‌లో కోటీశ్వరులెందరో తెలుసా?-ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు 'ఉడాన్'పథకం:గంట విమాన జర్నీకి రూ.2,500-ఆన్‌లైన్‌లో హల్‌చల్ భారత రిజర్వు బ్యాంకు త్వరలో తెలుపు,పింక్ రంగు కలయికగా రూ.2 వేల నోట్లు..-ఫెస్టివల్ బొనాంజ కింద మహిళలకు ఓ శుభవార్త.. తక్కువ వడ్డీతో గృహ రుణాలు..-హైదరబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు కళల బండి వచ్చేస్తోంది…!!-టాలీవుడ్ స్టార్ మహేష్ బ్రాండ్ ప్రమోషన్స్ .. క్రెడిట్ ఆమెకే-"న్యూడ్ గా నటించాలంటే మాత్రం నో చెప్పేస్తా" అని అంటోంది.-ఎస్ఎస్ థమన్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ 'పవన్ కళ్యాణ్' సినిమాలో ఛాన్స్ కొట్టేసినాడు-ఒక్కరోజు ముందే బరిలోకి దూకనున్న బాలయ్య..

ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ !

tgnews_modi-ajit

అజిత్ దోవల్ ,ఈపేరు వినబడితే శత్రుదేశాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి , ఒక బిక్షగాడి రుపంలో పాకిస్తాన్ లో గూఢచర్యం చేశాడు, స్వర్ణ దేవాలయంలోకి ఉగ్రవాదులు చొరబడితే ఒక రిక్షావాడి వేషంలో అక్కడికి వెళ్లి పరిస్థితి ని మన జవాన్లకు చేరవేశాడు, ఇవి కొన్ని మాత్రమే ఇంకా దేశం కోసం ఎన్నో ఆపరేషన్ లను నిర్వహించాడు, ధైర్యా నికి మారుపేరు దోవల్ , ఒక పని అప్పగిస్తే దాన్ని విజయవంతంగా నిరవెర్చే దాకా నిదురపోడు, అందుకే ఆయన అంటే మోదీ గారితో పాటు దేశ ప్రజలకు ఎంతో ఇష్టం, జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న దోవల్ కు ఉగ్రవాద ఏరి వేతను మోదీ అప్పగించారు, దీంతో పాక్ లో మనకు అనుకూలంగా ఉన్న కొంత మంది ప్రజల సహాయంతో ఉగ్ర కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పని అప్పగించిన వారం రోజుల్లోనే పక్కాప్రణాలికలు రచించి భారత్ దెబ్బ ఎలా వుంటుందో పాకిస్తానుకు రుచి చూపించాడు , ఇలాంటి ఆపరేషన్లను చేపట్టాలంటే అగ్రరాజ్యాలకు సైతం నెలల వ్వవధి పడుతుంది , కాని దోవల్ వారం రోజుల్లోనే పనినీ పూర్తి చేశాడు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *