తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రుడి భవనం..ఇంద్రభవనమే..! | Telugu News
500, 1000రూ లకు గుడ్ బై చెప్పిన మోడీ ప్రభుత్వం !!!-భారత్‌లో కోటీశ్వరులెందరో తెలుసా?-ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు 'ఉడాన్'పథకం:గంట విమాన జర్నీకి రూ.2,500-ఆన్‌లైన్‌లో హల్‌చల్ భారత రిజర్వు బ్యాంకు త్వరలో తెలుపు,పింక్ రంగు కలయికగా రూ.2 వేల నోట్లు..-ఫెస్టివల్ బొనాంజ కింద మహిళలకు ఓ శుభవార్త.. తక్కువ వడ్డీతో గృహ రుణాలు..-హైదరబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు కళల బండి వచ్చేస్తోంది…!!-టాలీవుడ్ స్టార్ మహేష్ బ్రాండ్ ప్రమోషన్స్ .. క్రెడిట్ ఆమెకే-"న్యూడ్ గా నటించాలంటే మాత్రం నో చెప్పేస్తా" అని అంటోంది.-ఎస్ఎస్ థమన్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ 'పవన్ కళ్యాణ్' సినిమాలో ఛాన్స్ కొట్టేసినాడు-ఒక్కరోజు ముందే బరిలోకి దూకనున్న బాలయ్య..

తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రుడి భవనం..ఇంద్రభవనమే..!

తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు క్యాంపు కార్యాలయం సకల సదుపాయాలతో ఇంద్ర భవనాన్ని తలపించేలా నిర్మితమవుతోంది.ప్రస్తుతం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం బేగంపేటలో ఉంది. అది అనువుగా లేదని భావించిన ప్రభుత్వం పంజాగుట్ట లో దాదాపు 9 ఎకరాలలో నూతన క్యాంపు కార్యాలయాన్ని నిర్మిస్తోంది.ఎకరం విస్తీరణంలో మూడు భవనాలు,మిగిలిన 8 ఎకరాలు 300 కార్ల పార్కింగ్ కు, పచ్చదనానికి కేటాయించనున్నారు. కాగా మొదట దీనిఖర్చు రూ 33 కోట్లుగా భావించినా, కానీ ఇది రూ 50 కోట్ల వరకు చేరింది.

దాదాపు కిలోమీటరు మేర ప్రహరీ గోడ నిర్మించనున్నారు.ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్టుని షాపూర్ జీ – పల్లోంజీ సంస్థ దక్కించుకుంది.దీనిని దసరాకే పూర్తి చేయాలనుకున్నప్పటికీ అది జరగలేదు.దాదాపు పనులు పూర్తైపోయాయని ఇంకా కొద్దీ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు అంటున్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *